
బుక్కెడు కూడుకు దిక్కులేని జనం ఆకలికి అలమటిస్తుంటే...
పైసల కట్టలకు ప్రాణం వచ్చి పరాయిల పాలై పోతుంటే...
కుప్పలు తెప్పలుగా బలైపోతున్న జీవుల చావుల లెక్కలు కడుతుంటే...
ఆవేశం కడలి కెరటంలా కన్నుల్లో ఉప్పొంగుతోంది...!
ఆవేదన అగ్నిజ్వాలలా మనసును దహించివేస్తుంది...!
ఆక్రోడం కట్టలు తెంచుకొని అంతిమ యాత్రకు పరిగెడుతుంది...
బ్రతుకంటే జూదమేనా...???
మానవత్వమా నీవెక్కడ!!!
నీకు, ప్రానముంటే
పంచభూతాల సాక్షిగా,కదులు, మౌనం వాదులు...
శిలలా మిగిలిన భారతమాతకు భవితనివ్వు...
No comments:
Post a Comment